Home » Weather
మహారాష్ట్ర(maharashtra)లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు పెద్ద ఎత్తున చేరి చెరవులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే వర్షం నేడు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబై, రాయగడ, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న(Heavy Rains) వేళ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో రాగాల 24గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Weather Alert: కేరళ, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో..
రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
హైదరాబాద్లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. వానాల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు మరో నాలుగు రోజులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇంకా కేరళ నుంచి గుజరాత్ వరకు తీరం వెంబడి ద్రోణి విస్తరించింది.
అప్పుడే పుట్టిన శిశువులపై వాతావరణ మార్పులు(Climate Change) ప్రభావంత పడుతోందని పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (PIK), జర్మనీ అంతర్జాతీయ పరిశోధకుల బృందం వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాల్లో 29 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో సర్వే జరపగా.. నవజాత శిశువుల మరణాల్లో నాలుగు శాతానికి పైగా వాతావరణ మార్పుల ప్రభావంతోనేనని తేలింది.
గ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( శుక్రవారం) ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది.