Home » West Bengal
కోల్కతా పోలీసులు, రాజ్భవన్ పోలీస్ ఔట్పోస్ట్, సీఆర్పీఎఫ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా రాజ్భవన్లో గాలింపు చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం బెంగాల్పై ఉండదని టీఎమ్సీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ నేతల సంబరాలు నిర్హేతుకమని కామెంట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు వేర్వేరని వివరించారు.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాలాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ చర్యను సూపర్ ఎమర్జెన్సీతో ఆమె పోల్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు.
కోల్కతా ప్రాంతాల్లో తారకేశ్వర్ రైల్వే షెడ్లో బంజారా వర్గానికి బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి మంచం మీద నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. ఆచిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం దూరంగా తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్బీఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను మార్చారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.
ఎమ్మెల్యే సార్ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతానని ఇంట్లోకి వెళ్లాడు. ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టి, దగ్గరకి వెళ్లాడోలేదో.. అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పిడిగుద్దులు కురిపించాడు. రెప్పపాటులో అదేపనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబొడిచేశాడు.
పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రెండు గుడ్లు ఎక్కువగా తిన్న ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా చంపేశారు.
పశ్చిమ బెంగాల్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హౌరా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా డాక్టర్పై అత్యాచారం చేస్తామంటూ రోగి తరపు వారు బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది.
పశ్చిమ బెంగాల్లో ఒరిస్సాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోని ఓ నిందితుడిని పట్టించేందుకు అతడి సోదరే పోలీసులకు సాయం చేసింది.