Home » West Bengal
స్వాతంత్ర్య దినోత్సవం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక జాతీయ రహదారి 19లోని నాలా ఫెర్రీ ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పశ్చిమబెంగాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీల మీద దాడులు జరుగుతున్నాయని, అది భాషా
అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న 56 మంది యువతులను కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దుర్మార్గానికి పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో చొరబాటుదారుల మార్గం సుగమం చేస్తు్న్నారని కూడా మమతా బెనర్జీ ప్రభుత్వా్న్ని మోదీ తప్పుపట్టారు. చొరబాటుదారులకు ఫేక్ డాక్యుమెంట్లు సమకూరుస్తున్నారని, ఇలాంటి వాళ్లతో రాష్ట్ర ఐడెంటికే ముప్పు తలెత్తుతుందని హెచ్చరించారు.
నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని, రోహింగ్లాలు బంగ్లాదేశ్లో ఉంటారని, ఇక్కడున్న బంగ్లాదేశ్ పౌరులంతా సరైన ఐడీ కార్డులు, గుర్తింపు కలిగి ఉన్నారని చెప్పారు.
ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రస్తుత యథాతథ స్థితిని తమకు నివేదించాలని పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆమెపై అత్యాచారం జరిపినట్టు భావిస్తున్న ఐఐఎం హాస్టల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది గంటలకే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
పెళ్లి రోజున భార్యకు స్మార్ట్ఫోన్ను బహుమతిగా ఇచ్చిన ఓ లాయర్కు దిమ్మతిరిగినంత పనైంది. ఆ స్మార్ట్ఫోన్ ఓ సైబర్ క్రైమ్తో లింక్ అయి ఉందంటూ సడెన్గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో లాయర్ అవాక్కయిపోయారు. కోల్కతాలో ఈ ఉదంతం వెలుగు చూసింది.
లా విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో కీలక నిందితుడైన మిశ్రాపై గతంలో కాళీఘాట్, కస్బా, అలిపోర్, హరిదేవ్పూర్, టోలీగంజ్ పోలీసు స్టేషన్లలో కూడా ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు తెలుస్తోంది. లా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన మిశ్రా అదే కాలేజీలో కాజువల్ బేసిస్లో పని చేస్తున్నాడు.