Home » YS Sharmila
తెలంగాణలో కేసీఆర్ హయాంలో తన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్ చేశారన్న వార్తలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. గురువారం మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా...
Sharmila Criticizes Jagan: నిన్న బలప్రదర్శనలో ఇద్దరు చనిపోయారని.. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని వైఎస్ షర్మిల నిలదీశారు. వంద మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారన్నారు. పోలీసు శాఖ చూస్తూ ఎందుకు ఉందని అన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్ చేసినట్టు సమాచారం.
అప్పట్లో... తెలంగాణలో కేసీఆర్ సర్కార్! ఏపీలో... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్! ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలు! దీంతో... తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్ ‘నిఘా’ వేసినట్లు తేలింది.
Sharmila Phone Tap: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు తెలియ వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
జగన్ ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపితే... ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనంతా గొప్పలు చెప్పడానికే సరిపోయింది. ఆయన ఏడాది పాలనంతా 3డీ గ్రాఫిక్స్ మాయాజాలమే....
వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గర సొంత చెల్లికే గౌరవం, మర్యాద లేదు. రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం గౌరవం ఉంటుంది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
YS Sharmila: వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని.. మహిళలను పిశాచులతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు.