• Home » YS Sharmila

YS Sharmila

Jagan: షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారేమో

Jagan: షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారేమో

తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో తన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారన్న వార్తలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. గురువారం మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా...

Sharmila Criticizes Jagan: జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్

Sharmila Criticizes Jagan: జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్

Sharmila Criticizes Jagan: నిన్న బలప్రదర్శనలో ఇద్దరు చనిపోయారని.. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని వైఎస్ షర్మిల నిలదీశారు. వంద మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారన్నారు. పోలీసు శాఖ చూస్తూ ఎందుకు ఉందని అన్నారు.

Sharmila: ఫోన్‌ ట్యాపింగ్‌ ముమ్మాటికీ నిజం

Sharmila: ఫోన్‌ ట్యాపింగ్‌ ముమ్మాటికీ నిజం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్టు సమాచారం.

 Phone Tapping: చెల్లిపైనా దొంగ చెవులు

Phone Tapping: చెల్లిపైనా దొంగ చెవులు

అప్పట్లో... తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌! ఏపీలో... ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌! ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలు! దీంతో... తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్‌ ‘నిఘా’ వేసినట్లు తేలింది.

Sharmila Phone Tap: సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

Sharmila Phone Tap: సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

Sharmila Phone Tap: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు తెలియ వచ్చింది.

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

Kunamneni: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.

YS Sharmila: ఏడాది పాలనలో చంద్రబాబు సాధించిందేమీ లేదు

YS Sharmila: ఏడాది పాలనలో చంద్రబాబు సాధించిందేమీ లేదు

జగన్‌ ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపితే... ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనంతా గొప్పలు చెప్పడానికే సరిపోయింది. ఆయన ఏడాది పాలనంతా 3డీ గ్రాఫిక్స్‌ మాయాజాలమే....

YS Sharmila: జగన్‌ దగ్గర సొంత చెల్లికే  మర్యాద లేదు

YS Sharmila: జగన్‌ దగ్గర సొంత చెల్లికే మర్యాద లేదు

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దగ్గర సొంత చెల్లికే గౌరవం, మర్యాద లేదు. రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం గౌరవం ఉంటుంది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

YS Sharmila:  చెల్లినే వదలలేదు.. మహిళలకు ఏం గౌరవం ఇస్తారు: షర్మిల

YS Sharmila: చెల్లినే వదలలేదు.. మహిళలకు ఏం గౌరవం ఇస్తారు: షర్మిల

YS Sharmila: వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని.. మహిళలను పిశాచులతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి