• Home » YSRCP

YSRCP

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ  ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

Palla Srinivasa Rao: పెట్టుబడులపై వైసీపీ ఫేక్ ప్రచారం.. పల్లా శ్రీనివాసరావు ఫైర్

స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.

Bhanu Prakash Reddy: జగన్ హయాంలోనే రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు..

Bhanu Prakash Reddy: జగన్ హయాంలోనే రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు..

జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.

Duvvada Madhuri Srinivas: దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

Duvvada Madhuri Srinivas: దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌కి బిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(Jbiet) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్‌హౌస్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

Paka Suresh: కడప మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక

Paka Suresh: కడప మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక

కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో కడప మేయర్‌గా పాక సురేశ్‌ ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. మేయర్ అభ్యర్థిగా పాక సురేశ్ అభ్యర్థిత్వాన్ని వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, షఫీలు బలపరిచారు.

Land Encroachment: రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా

Land Encroachment: రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా

పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో సర్వే నెంబర్‌ 1094లో ఉన్న 10 ఎకరాల భూమిని వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జా చేశాడు. సుధాకర్ రెడ్డి కబ్జా చేసిన ఆ భూమి విలువ 5 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.

Kakani Govardhan Reddy: వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

Kakani Govardhan Reddy: వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు.

CM Chandrababu: ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడింది.. సీఎం చంద్రబాబు కితాబు

CM Chandrababu: ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడింది.. సీఎం చంద్రబాబు కితాబు

ప్రతీ ఒక్కరి పనితీరుపైనా నాలుగైదు మార్గాల్లో కచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాంటి పదవులూ ఆలోచించకుండా నిస్వార్థంగా పనిచేస్తోందని ప్రస్తావించారు. అదే తరహాలో మన ఐడియాలజీ ప్రకారం పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.

CM Chandrababu: శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు..  సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు ఫైర్

జగన్‌కు దేవుడన్నా లెక్కలేదని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని... ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయని చెప్పుకొచ్చారు.

Somireddy: శ్రీవారి హుండీ విషయంలో జగన్ క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

Somireddy: శ్రీవారి హుండీ విషయంలో జగన్ క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి