Home » Telangana
తెలంగాణలో పోలింగ్ సమయం పెంచుతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
జీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు.
సోషల్ మీడియాలో నకిలీ నోటీసులు ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసు విషాదాంతంగా మారింది. ఎల్లయ్యను ఆయన రియల్ఎస్టేట్ ప్రత్యర్థి, మాజీ నక్సలైట్ శ్రీకాంతాచారి దారుణంగా హతమార్చిన
అందరూ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు.. రూ.500 కోట్ల విలువ చేసే సర్కారీ భూమి చేతులు మారింది! అన్ని పత్రాలూ ఉన్నా పాస్పుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడానికి నానా తంటాలూ పెట్టే అధికారులు..
రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్న బీజేపీ.. అసలు రిజర్వేషన్లను ఏ విధంగా వర్గీకరిస్తుంద ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్కుమార్ ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతోందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉందని, స్థానిక నాయకత్వం కష్టపడితే
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు బొత్స సందీ్పపై ఉన్న ఫోర్జరీ కేసు వివరాలను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్ లోక్సభ నియోజవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంటులో రజాకార్ల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం
నేను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం విధించిన భారత ఎన్నికల సంఘం, నా పేగులు మెడలో వేసుకుంటా.. కనుగుండ్లు పీకుతానన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు నిషేధం విధించలేదు?’