సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సం ఘాలు పూర్తిగా విఫలమైనట్టు టీబీజీకేఎస్ అధ్య క్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వీకేపీ గనిలో జరిగిన గేట్మీటింగ్లో మాట్లా డారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీ యూసీ 47, ఐఎన్టీయూసీ 39 హామీలను మెనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని వాగ్దానాలు చేసినట్టు తెలిపారు.
రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో కూల్చివేతలు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హు స్సేన్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.
జడ్చర్లలో మేస్ర్తీ పనులు ముగించుకుని తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా మార్గం మాధ్యలో ఎదురుగా వస్తున్న బైక్ను అదుపు తప్పి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
జి. వెంకటస్వామి కాకా మెమోరియల్ టీ-20 ఉమ్మడి జిల్లా క్రికెట్ లీగ్లో మహబూబ్నగర్ జట్టు చాంపియన్గా నిలిచింది.
నారాయణపేటకు అదనపు కలెక్టర్గా అమిత్ మల్లెంపాటి నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జీహెచ్ఏంసీ మల్కజ్గిరి జోనల్ ఇన్చార్జిగా బదిలీ అయ్యారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) భయం పట్టుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా ఎన్సీఆర్టీ నిబంధనల మేరకు ఐదేళ్ల సర్వీస్ పైబడి ఉన్న ఉపాధ్యాయులంతా టెట్లో ఉత్తీర్ణత కావడం తప్పనిసరిగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు.
మహబూబ్నగర్/గద్వాల క్రైం/నాగర్కర్నూల్ క్రైం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏడడుగుల బంధం ప్రియుడి మోజులో పడి బంధీ అవుతోంది. వివాహేతర సంబంధాలతో భార్యలు భర్తలను హత్య చేస్తున్నారు. చదువుకునే వయసులో ఆకర్షణకు లోనవుతున్న యువతులు ప్రేమ పేరుతో గడప దాటుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
రైతులకు సాగునీరు అందించడం చేతకాక ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.