Home » National
కాంగ్రెస్(congress) పార్టీ అమేథీ(Amethi), రాయ్బరేలీ(rae bareli) లోక్సభ స్థానాల నుంచి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ గడువు మే 3వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను నేడు ప్రకటించనుంది.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు చిత్రీకరించాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్గాంధీని భారతదేశ ప్రధానమంత్రిగా చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోందని ప్రధాని మోదీ చెప్పారు.
అనారోగ్యంతో బాధపడుతూ ‘నీట్’ పరీక్షకు హాజరుకానున్న ఓ విద్యార్థినికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది.
అదృష్టం వరించడం అంటే ఇదేనేమో? ఏకంగా ప్రధాని మోదీ ఒకనాడు పోటీ చేసిన సీటు టికెట్ ఓ సాధారణ యువకుడికి దక్కితే.. అదికూడా ఆయనకు చెప్పకుండానే మంజూరు చేస్తే..
మరీ లావుగా ఉన్నాడన్న కారణంతో ఓ తండ్రి చేయించిన బలవంతపు ఎక్సర్సైజ్ ఆరేళ్ల బాలుని ప్రాణాలు తీసింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు మరోసారి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది.
డీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.
విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం కన్నా గత పదేళ్లలో మీరు చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి’ అంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ఉత్తరప్రదేశ్ అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇక్కడినుంచే గెలిచి దేశానికి ప్రధానులుగా వ్యవహరించారు.