Home » Prathyekam
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. అందులోనూ ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం చాలా కష్టం. అయితే ...
ప్రస్తుతం దేశంలో ఎండలు (Summer) వేడెక్కిస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో సగటున 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తున్నారు.
విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది.
బెంగళూరులో 20 ఏళ్లుగా ఉంటున్న ఓ మహిళ తనకు ఏసీ అవసరం పడుతుందని ఏనాడూ అనుకోలేదని చెప్పింది. ఇటీవల తన బెడ్ రూంలో అమర్చుకున్న ఏసీ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. నార్త్ కరోలినా ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కొద్ది రోజులుగా ఆ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలికకు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు, దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి ఎప్పటికప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన ఓ సంచలన విషయం బయటపడింది.
మనుషుల ప్రవర్తనను మక్కీకి మక్కీ దించడంలో గొరిల్లాలు ముందుంటాయి. అవి ప్రవర్తించే తీరు చూస్తే.. అచ్చం మనుషుల్లాగే ఉంటుంది. మనుషులు చేసే అన్ని రకాల పనులను అవి కూడా అనికరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి...
ప్రస్తుతం ఎండల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం 7గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి ఎలా ఉంటుందో రోజూ చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ చాలా మంది మూఢనమ్మకాలను నమ్మి మోసపోతున్నారు. ఆఖరికి చదువుకున్న వారు, ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారు కూడా మూఢనమ్మకాలతో జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు...