Home » Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్రలో గల కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని
ఏపీలో పోలింగ్ ముగిసిన వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ పోలింగ్ రోజుని రాష్ట్రంలో ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించిన ఆయన..
ఎలాగైతే సినిమా హీరోలకు వీరాభిమానులు ఉంటారో.. అలాగే రాజకీయ నాయకులను అభిమానించే వ్యక్తులూ ఉంటారు. తమ నాయకుల కోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమకు రూపాయి అందకపోయినా సరే..
వైసీపీ దుష్ప్రచారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టీడీపీ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు లేని విషయాలను సైతం సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తోంది. టీడీపీ కూటమికి..
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
తనని జైల్లో పెట్టినప్పుడు చంపేందుకు కుట్రలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు.
ఓ కేసులో అరెస్ట్ అరెస్టయ్యి, జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకేం అనిపించిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్లో బాగంగా సంధించిన ప్రశ్నకు...
ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్డిబేట్లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గాను 47 ఏళ్ల వరకు వయసు పరిమితి విధిస్తే, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తున్నారని..