పాల్ఘర్ ఉదంతంలో మరో ఐదుగురు అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-02T00:31:54+05:30 IST

పాల్ఘర్ సాధువుల హత్య కేసులో మహారాష్ట్ర సీఐడీ పోలీసులు శుక్రవారం మరో ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో

పాల్ఘర్ ఉదంతంలో మరో ఐదుగురు అరెస్ట్

ముంబై : పాల్ఘర్ సాధువుల హత్య కేసులో మహారాష్ట్ర సీఐడీ పోలీసులు శుక్రవారం మరో ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య 115 కు చేరింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ వద్ద ఏప్రిల్ 16 న ఇద్దరు సాధువులపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జున అఖారాకు చెందిన కల్పవృక్ష గిరి, సుశీల్ గిరి మహారాజ్ ప్రాణాలు విడిచారు. దీంతో సుమారు 100 మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-05-02T00:31:54+05:30 IST