మామా అల్లుళ్లకు ఖైదు తప్పేలా లేదు: బుద్దా
ABN , First Publish Date - 2020-07-19T08:55:16+05:30 IST
సీబీఐకి.. వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం ట్వీట్ చేశారు. ‘‘బాత్రూంలో బాబాయ్ కేసులో సీబీఐ విచారణ
విజయవాడ, జూలై 18(ఆంధ్రజ్యోతి): సీబీఐకి.. వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం ట్వీట్ చేశారు. ‘‘బాత్రూంలో బాబాయ్ కేసులో సీబీఐ విచారణ మొదలెట్టేసినాది.. ఇక అల్లుడూ, మామకి మరోసారి తప్పేలా లేదు ఖైదు!’’ అని పేర్కొంటూ ట్వీట్ పోస్టు చేశారు.