శిరోజాలు అమ్మి.. బిడ్డల ఆకలి తీర్చి..
ABN , First Publish Date - 2020-01-11T15:31:18+05:30 IST
చేసిన అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకుంటే.. ముగ్గురు పిల్లల పట్టెడన్నం కూడా పెట్టే పరిస్థితి లేక.. తన శిరోజాలు అమ్మి వారి ఆకలి తీర్చిందో పేద తల్లి. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది.