భద్రాద్రిలో వలసకూలీల ఆందోళన
ABN , First Publish Date - 2020-05-08T18:35:04+05:30 IST
భద్రాద్రిలో వలసకూలీల ఆందోళన
భద్రాద్రి: జిల్లాలో 40మంది వలసకూలీలు శుక్రవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుండి చత్తీస్గఢ్, ఒడిశా వెళ్తున్న 40 మంది వలస కూలీలను సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమను తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ కూలీలు ఆందోళనకు దిగారు.