నేడు సీపీఐ జిల్లా సమావేశం
ABN , First Publish Date - 2020-03-19T12:09:55+05:30 IST
సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం పదిగంటలకు పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ఆ పార్టీ జిల్లా
మయూరిసెంటర్, మార్చి18: సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం పదిగంటలకు పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసమావేశానికి సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు పాల్గొంటారనితెలిపారు.