నల్గగొండ: మూడు బస్సుల్లో హైదరాబాద్కు వలసకార్మికులు
ABN , First Publish Date - 2020-05-09T18:55:25+05:30 IST
నల్గగొండ: మూడు బస్సుల్లో హైదరాబాద్కు వలసకార్మికులు
నల్లగొండ: జిల్లాలోని దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న 105 మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరిని మూడు ప్రత్యేక బస్సుల్లో జిల్లా నుంచి హైదరాబాద్ లింగంపల్లి రైల్వే్స్టేషన్కు తరలించారు. వలక కార్మికుల్లో బీహార్, జార్ఖండ్, యూపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.