ఆర్జేడీగా రాజేందర్ సింగ్
ABN , First Publish Date - 2020-11-19T08:59:22+05:30 IST
ఉన్నత విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి(ఆర్జేడీ)గా ఖైరతాబాద్ ప్రభుత్వ
పంజాగుట్ట, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి(ఆర్జేడీ)గా ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేందర్ సింగ్ బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు.