శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-07-15T19:04:29+05:30 IST
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1525 క్యూసెక్కులు కాగా..
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1525 క్యూసెక్కులు కాగా.. మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 1525 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1072.04కు చేరుకుంది.