ధాన్యం సేకరణ వేగవంతం: సీఎస్
ABN , First Publish Date - 2021-10-19T08:19:39+05:30 IST
రాష్ట్రంలో ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలన్నారు.