ఆలపాటి రాజా ఆధ్వర్యంలో టీడీపీ ధర్నా
ABN , First Publish Date - 2021-11-09T17:34:46+05:30 IST
తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో టీడీపీ ధర్నాకు దిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు.
గుంటూరు : తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో టీడీపీ ధర్నాకు దిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ ఎదుట పార్టీ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆలపాటి రాజా నిరసన తెలిపారు. దీంతో తెనాలి నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి.