నేడు ఐదో విడత రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం

ABN , First Publish Date - 2021-09-30T15:22:31+05:30 IST

నేడు ఐదో విడత రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ పార్టీ నిర్వహించనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా పరిషత్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా వాయిదా పడింది.

నేడు ఐదో విడత రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం

అమరావతి: నేడు ఐదో విడత రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ పార్టీ నిర్వహించనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా పరిషత్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా వాయిదా పడింది. వాయిదా పడిన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో టీడీపీ నిరసనలు చేపట్టనుంది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రైతుల సమస్యలపై తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలను టీడీపీ అందజేయనుంది.

Updated Date - 2021-09-30T15:22:31+05:30 IST