ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసిన రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-07-04T09:11:55+05:30 IST
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసిన రేవంత్రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. మీడియా సంస్థల అధినేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్న రేవంత్రెడ్డి.. అందులో భాగంగా రాధాకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.