అప్పు తీర్చమన్నందుకు.. వ్యక్తి దారుణ హత్య!

ABN , First Publish Date - 2022-11-03T00:38:04+05:30 IST

ఆర్ధిక లావాదేవీల నేపధ్యంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన మండలంలోని సిలువగిరిలో చోటు చేసుకుంది.

అప్పు తీర్చమన్నందుకు.. వ్యక్తి దారుణ హత్య!

నందిగమ రరల్‌, నవంబరు 2 ఆర్ధిక లావాదేవీల నేపధ్యంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన మండలంలోని సిలువగిరిలో చోటు చేసుకుంది. సీఐ సతీష్‌ తెలిపిన సవచారం మేరకు.. కంచికచర్ల మండలం కీసర గ్రవనికి చెందిన కరకుల వెంకటేశ్వరరవు (35) గ్రమంలోని వాటర్‌ప్లాంట్‌లో కలీగ పని చేస్తున్నాడు. సువరు మడేళ్ల క్రితం పెండ్యాల లో ఆర్‌ఎంపీ వైద్యునిగ ఉన్న జిల్లేపల్లి సాంబశివరవు (సాంబయ్య)కు కుటుంబ అవసరల నిమిత్తం ర. 3లక్షలు అప్పుగ ఇచ్చాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని సాంబయ్యను వెంకటేశ్వరరవు కోరడు. మంగళవారం సాయంత్రం డబ్బు ఇస్తానని సాంబయ్య చెప్పటంతో వెంకటేశ్వరరవు తన తల్లి అచ్చమ్మతో కలిసి నందిగమ వచ్చి సాంబయ్యను కలిశాడు. అచ్చమ్మను నందిగమలో ఉండమని సాంబయ్య వెంకటేశ్వరరవును బైకుపై సలువగిరి తీసుకెళ్లాడు. వెళ్లిన వారు రత్రి 11 గంటల వరకు ఫోన్‌ చేస్తున్నా తీయలేదని తల్లి అచ్చమ్మ పేర్కొంది. మృతుడి తల్లి ఫిర్యదు మేరకు పోలీసులు కేసు నవెదు చేశారు. ప్రాథమిక విచారణలో బీరు సీసాలతో దాడిచేసి వెంకటేశ్వరరవును హత్య చేసినట్టు ఏసీపీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టువర్టం అనంతరం కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐలు పరిశీలించారు. వజీ ఎమ్మెల్యే తంగిరల సౌమ్య కీసర గ్రమంలో మృతుని కుటుంబ సభ్యులను పరమర్శించారు.

Updated Date - 2022-11-03T00:42:18+05:30 IST