గ్రామ పంచాయతీ భవనానికి రూ.25లక్షలు కేటాయింపు

ABN , First Publish Date - 2022-12-15T00:09:02+05:30 IST

రావిచెడ్‌లో పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌ తెలిపారు.

గ్రామ పంచాయతీ భవనానికి రూ.25లక్షలు కేటాయింపు

కడ్తాల్‌, డిసెంబరు 14: రావిచెడ్‌లో పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌ తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కోరాగా ఆయన ఏసీడీపీ నిఽధుల నుంచి రూ.25లక్షలు కేటాయించినట్లు బుధవారం గోపాల్‌ చెప్పారు. నిధులు కేటాయించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-15T00:09:03+05:30 IST