Road Accident: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-12-31T19:56:33+05:30 IST

TS News: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురవి మండలం అయ్యగారిపల్లి వద్ద లారీలోని గ్రానైట్ బండరాయి ఆటోపై పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు

Road Accident: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరి మృతి

TS News: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురవి మండలం అయ్యగారిపల్లి వద్ద లారీలోని గ్రానైట్ బండరాయి ఆటోపై పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Updated Date - 2022-12-31T19:56:34+05:30 IST