NRI: చంద్రబాబు చేతుల మీదుగా మహానాడు పోస్టర్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2023-04-03T20:22:00+05:30 IST
మంగళగిరిలో నేడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్నారై టీడీపీ మహానాడు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
మంగళగిరిలో నేడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్నారై టీడీపీ మహానాడు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. టీడీపీ అధినేత, తెలుగు ప్రజల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు, ఎన్నారైలతో కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ వైస్ ప్రెసిడెంట్ యడ్లపల్లి దర్నేష్ బాబు, ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ సభ్యుడు యడ్లపల్లి శశాంక్తో పాటూ పార్టీలోని ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.