యువగళం.. ప్రభం‘జనం’ ఫోటో గ్యాలరీ..
ABN, Publish Date - Dec 21 , 2023 | 10:23 AM
పోలిపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు పురస్కరించు కుని బుధవారం నిర్వహించిన సభ విజయవంతమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు.
Updated at - Dec 21 , 2023 | 10:23 AM