Share News

ఆధార్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఒక్కరోజేనా..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:17 AM

స్థానిక సచివాలయం- 2లో ఆధార్‌ అప్‌డేట్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పంచాయతీలో మాత్రమే ఆధార్‌ ఆప్‌డేట్‌ చేస్తున్నారు

ఆధార్‌ స్పెషల్‌  డ్రైవ్‌ ఒక్కరోజేనా..!
సచివాలయం వద్ద నిరీక్షిస్తున్న ప్రజలు

బుక్కపట్నం : స్థానిక సచివాలయం- 2లో ఆధార్‌ అప్‌డేట్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పంచాయతీలో మాత్రమే ఆధార్‌ ఆప్‌డేట్‌ చేస్తున్నారు. చాలామంది ఆధార్‌ను అప్‌డేట్‌ చేయించుకోవాల్సిఉంది. అయితేవారికి సమా చారం లేక సచివాలయానికి రాలేదు. ఈ కార్యక్ర మాన్ని కనీసం నాలుగు రోజులు నిర్వహించేలా అధి కారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతు న్నారు. ఆధార్‌ను అప్‌డేట్‌ చేయించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం.. సచివాల యంలో సిబ్బంది తక్కువగా ఉండటంతో చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోందన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:17 AM