ద్వారకాతిరుమలలో జస్టిస్ సుజాత
ABN , Publish Date - Jun 08 , 2024 | 03:23 AM
ద్వారకా తిరుమల చినవెంకన్నను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూ ర్తి జస్టిస్ సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన న్యాయమూర్తికి అర్చకులు,
ద్వారకాతిరుమల, జూన్ 7: ద్వారకా తిరుమల చినవెంకన్నను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూ ర్తి జస్టిస్ సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన న్యాయమూర్తికి అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రదక్షిణల అనంతరం గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.