Share News

టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:34 AM

ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.

టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజే్‌షనాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

Updated Date - Apr 27 , 2024 | 09:06 AM