టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:34 AM
ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజే్షనాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.