Share News

స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు రూ.11,000 కోట్ల బిడ్లు

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:44 AM

దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు బిడ్ల ప్రక్రియ ముగిసే సమయానికి టెలికాం కంపెనీలు రూ.11,000 కోట్ల విలువ...

స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు రూ.11,000 కోట్ల బిడ్లు

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు బిడ్ల ప్రక్రియ ముగిసే సమయానికి టెలికాం కంపెనీలు రూ.11,000 కోట్ల విలువ గల బిడ్లు దాఖలు చేశాయి. ఈ విడతలో ప్రభుత్వం రూ. 96,238 కోట్ల విలువ గల 10,500 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టింది. మంగళవారం ప్రధానంగా 900, 1800 మెగాహెడ్జ్‌ బ్యాండ్లకు అధిక బిడ్లు దాఖలయ్యాయి.

Updated Date - Jun 26 , 2024 | 04:44 AM