Share News

GRT : జీఆర్‌టీ జువెలర్స్‌లో ఆషాఢ ఆశ్చర్యం ఆఫర్లు

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:49 AM

జీఆర్‌టీ జువెలర్స్‌.. వినియోగదారులకు ఆషాఢ ఆశ్యర్యం పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి. విలువైన రత్నాలకు సంబంధించి చేతితో తయారు చేసిన ఆభరణాలు వినియోగ దారులకు విస్తృత స్థాయిలో

GRT : జీఆర్‌టీ జువెలర్స్‌లో ఆషాఢ ఆశ్చర్యం ఆఫర్లు

హైదరాబాద్‌: జీఆర్‌టీ జువెలర్స్‌.. వినియోగదారులకు ఆషాఢ ఆశ్యర్యం పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి. విలువైన రత్నాలకు సంబంధించి చేతితో తయారు చేసిన ఆభరణాలు వినియోగ దారులకు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో జీఆర్‌టీ జువెలర్స్‌కు చెందిన అత్యంత నమ్మకమైన ‘కైరాసీ’ ఆభరణాలు కొనుగోలు చేయకుండా వినియోగదారుల షాపింగ్‌ పూర్తి కాదని పేర్కొంది. అలాగే ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందించనున్నట్లు తెలిపింది. దీంతోపాటు ఈ ఆషాఢ మాసంలో పాత బంగారం మార్చుకునే కస్టమర్లకు ప్రతి గ్రాముకు అదనంగా రూ.50 అందుకుంటారని జీఆర్‌టీ జువెలర్స్‌ వెల్లడించింది.

Updated Date - Jul 20 , 2024 | 05:50 AM