ఫైనల్లో కార్తీక్ జోడీ
ABN , Publish Date - Apr 27 , 2024 | 05:18 AM
వరల్డ్ టూర్ టెన్నిస్ 15కే ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నమెంట్ డబుల్స్లో హైదరాబాదీ గంటా సాయికార్తీక్ రెడ్డి జోడీ ఫైనల్ చేరింది. శుక్రవారం కజకిస్థాన్లో జరిగిన సెమీఫైనల్స్లో కార్తీక్-ప్రజ్వల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరల్డ్ టూర్ టెన్నిస్ 15కే ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నమెంట్ డబుల్స్లో హైదరాబాదీ గంటా సాయికార్తీక్ రెడ్డి జోడీ ఫైనల్ చేరింది. శుక్రవారం కజకిస్థాన్లో జరిగిన సెమీఫైనల్స్లో కార్తీక్-ప్రజ్వల్ (కర్ణాటక) ద్వయం 7-5, 6-3తో భారత్కే చెందిన చిరాగ్-కరణ్ జోడీని ఓడించింది.