Share News

టీమిండియాకు ‘మహా’ నజరానా రూ. 11 కోట్లు

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:48 AM

టీ20 ప్రపంచక్‌పలో విజేతగా నిలిచిన భారత జట్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రూ. 11 కోట్లు నజరానా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విధానసభలో

టీమిండియాకు ‘మహా’ నజరానా రూ. 11 కోట్లు

ముంబై: టీ20 ప్రపంచక్‌పలో విజేతగా నిలిచిన భారత జట్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రూ. 11 కోట్లు నజరానా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విధానసభలో జరిగిన కార్యక్రమంలో తమ రాష్ట్రానికి చెందిన విజేత జట్టులోని సభ్యులు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, యశస్వి జైస్వాల్‌లను షిండే సత్కరించారు.

Updated Date - Jul 06 , 2024 | 05:48 AM