Share News

PKL-11 : అజిత్‌, అర్జున్‌ జిగేల్‌

ABN , Publish Date - Aug 17 , 2024 | 06:07 AM

ప్రొ. కబడ్డీ సీజన్‌-11 ఆటగాళ్ల వేలం ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తొలిరోజైన గురువారం సచిన్‌ తన్వర్‌, మహ్మద్‌రెజాలపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు.. రెండోరోజైన శుక్రవారం జరిగిన వేలంలో అజిత్‌, జై

PKL-11 : అజిత్‌, అర్జున్‌ జిగేల్‌

ముగిసిన ప్రొ. కబడ్డీ వేలం

ముంబై: ప్రొ. కబడ్డీ సీజన్‌-11 ఆటగాళ్ల వేలం ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తొలిరోజైన గురువారం సచిన్‌ తన్వర్‌, మహ్మద్‌రెజాలపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు.. రెండోరోజైన శుక్రవారం జరిగిన వేలంలో అజిత్‌, జై భవాన్‌, అర్జున్‌లను లక్షాధికారులను చేశాయి. అజిత్‌ను పుణెరి పల్టన్‌ జట్టు రూ.66 లక్షలకు, భగవాన్‌ను బెంగళూరు బుల్స్‌ రూ. 63 లక్షలకు, అర్జున్‌ను బెంగాల్‌ వారియర్స్‌ రూ.41 లక్షలకు సొంతం చేసుకున్నాయి.

Updated Date - Aug 17 , 2024 | 06:07 AM