Share News

బీసీసీఐ ఏసీయూ చీఫ్‌ శరద్‌ కుమార్‌

ABN , Publish Date - Oct 05 , 2024 | 02:27 AM

బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్‌ (ఏసీయూ) చీఫ్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ శరద్‌ కుమార్‌ నియమితులయ్యారు.

బీసీసీఐ ఏసీయూ చీఫ్‌ శరద్‌ కుమార్‌

న్యూఢిల్లీ: బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్‌ (ఏసీయూ) చీఫ్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ శరద్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈమేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. యూపీకి చెందిన 68 ఏళ్ల శరద్‌ కుమార్‌ 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. గతంలో నాలుగు సంవత్సరాలు జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతిగా పని చేశారు. మూడేళ్ల పాటు ఆయన ఏసీయూ చీఫ్‌ పదవిలో ఉంటారు.

Updated Date - Oct 05 , 2024 | 02:27 AM