Home » Sports news
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..
భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్తో ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా ఉండాలని భారత మాజీ ఓపెనర్ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్కు తాను వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం పేర్కొన్నాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్లా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టుని ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరు ఫామ్లో లేరని..
టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్లో జరగాల్సి ఉంది. ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా, పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్లో భారత్ ఆడుతుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆర్చరీ వరల్డ్కప్-2024లో భారత్ అదరగొట్టేసింది. షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటడం వల్లే భారత్ ఈ అరుదైన ఘనత సాధించింది.
సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. గతంలో అయోధ్య రామ మందిర్ సహా అనేక కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరుతో దుండగులు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు చేసి డబ్బులు(money) దోచుకుంటున్నారు.