జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా అదనపు కలెక్టర్
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:59 PM
రాష్ట్ర ప్రభుత్వం 32మంది గ్రంథాలయ సంస్థ చైర్మన్లను తొలగించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా గురువారం బాధ్యతలను స్వీకరించారు.
వికారాబాద్, జనవరి 12: రాష్ట్ర ప్రభుత్వం 32మంది గ్రంథాలయ సంస్థ చైర్మన్లను తొలగించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా గురువారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గ్రంథాలయ సంస్థ సెక్రెటరీ సురే్షతో గ్రంథాలయానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల సంస్థ సెక్రటరీ సురేష్ బాబు, డిప్యూటీ లైబ్రరీయన్కిషన్పాల్గొన్నారు.