Share News

బీసీ మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:50 PM

తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన మాడపాటి ప్రదీప్‌కుమార్‌ నియమితులయారు.

బీసీ మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్‌
నియామక పత్రం అందుకుంటున్న ప్రదీ్‌ప

షాద్‌నగర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన మాడపాటి ప్రదీప్‌కుమార్‌ నియమితులయారు. ఈ మేరకు బుధవారం షాద్‌నగర్‌లోని బీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్‌ నియామక పత్రాన్ని అందజేశారు. నాయకులు కటిక కృష్ణాజీ, శ్రీధర్‌వర్మ, వేణుగోపాల్‌, యాదయ్య, గుండాల గిరిబాబు, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:50 PM