ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:01 AM
ప్రతీ ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పోలీసు, సీఐఎ్సఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : ప్రతీ ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పోలీసు, సీఐఎ్సఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు మైబెల్లి, నాగరాజు, కృష్ణారెడ్డి, సత్నయ్య, జలందర్ పాల్గొన్నారు.