చిరస్మరణీయుడు సర్వాయి పాపన్న
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:35 AM
తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి బహుజన చక్రవర్తిగా పేరుగాంచిన సర్వాయి పాపన్న చిరస్మరణీయుడని బీసీ
తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి బహుజన చక్రవర్తిగా పేరుగాంచిన సర్వాయి పాపన్న చిరస్మరణీయుడని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి అన్నారు. మంగళవారం పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సంక్షేమ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై, పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన పాపన్న చరిత్ర ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు.