ఎన్నికల మాస్టర్ ట్రైనీలకు శిక్షణ
ABN , Publish Date - Jan 30 , 2024 | 03:39 AM
రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం తొలుత మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు.
రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం తొలుత మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వీరు పోలింగ్ బూత్ల్లో విధులు నిర్వర్తించే పీఓ, ఏపీఓల శిక్షణ ఇస్తారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించాల్సిన పీఓ, ఏపీఓలకు రెండు వారాల్లోపు శిక్షణలు పూర్తి చేయాలని సీఈఓ వికా్సరాజ్ ఆదేశించారు.