Share News

మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్‌కుమార్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:03 AM

తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అ సోసియేషన రాష్ట్ర అధ్యక్షుడిగా మేడి విజయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు.

 మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్‌కుమార్‌
సమావేశంలో మాట్లాడుతున్న విజయ్‌కుమార్‌

మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్‌కుమార్‌

నల్లగొండటౌన, జూలై 26: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అ సోసియేషన రాష్ట్ర అధ్యక్షుడిగా మేడి విజయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన స మావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మేడి విజయ్‌కుమార్‌, ఉపా ధ్యక్షులు నామిరెడ్డి నర్సింహారెడ్డి, బ క్కతోళ్ల మాకయ్య, ప్రధానకార్యదర్శి సయ్యద్‌ తాజుద్దీన, కార్యదర్శులు కొండా పురుషోత్తం, డాక్టర్‌ తోట నరసింహాచారి, సహాయ కార్యదర్శులు పగిడి మర్రి నరేష్‌, ఒంటెద్దు నారాయణ మ్మ, కోశాధికారి ఏరుకొండ శంకరయ్య, కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించి జిల్లా కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎవీఎల్‌ నర్సిహా రావు, ఐతగాని శేఖర్‌, జిల్లపల్లి ఇంద్ర, వంగూరి వెంకటేష్‌, ముజీఫ్‌, బత్తుల నగేష్‌, ఏరుకొం డ వెంకన్న, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:03 AM