నాలుగేళ్ల తర్వాత పాదయాత్ర పూర్తి..

ABN, Publish Date - Jun 24 , 2024 | 09:14 AM

విజయవాడ: నాలుగేళ్ల క్రితం నిలిచిపోయిన అమరావతి రైతుల పాదయాత్ర ఎట్టకేలకు పూర్తి అయింది. 14 గ్రామాల రాజధాని రైతులు ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

విజయవాడ: నాలుగేళ్ల క్రితం నిలిచిపోయిన అమరావతి రైతుల పాదయాత్ర ఎట్టకేలకు పూర్తి అయింది. 14 గ్రామాల రాజధాని రైతులు ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. సుమారు 8 గంటలపాటు సాగిన ఈ పాదయాత్రలో గతంలో పోలీసులు చేసిన లాఠీ చార్జ్‌ను ఈ సందర్బంగా రైతులు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి నిర్మాణ పనుల్లో కదలిక రావడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ జైలుకు వెళ్తే.. మా పరిస్థితి ఏంటి..?

ఒక్కొక్కటిగా బయటకు వైసీపీ ఆక్రమణలు..

రహస్యంగా జగన్ రెడ్డి మరో ప్యాలెస్ నిర్మాణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 24 , 2024 | 09:14 AM