జగన్‌ చీకటి దందాలో మరో కొత్త కోణం..

ABN, Publish Date - Jul 16 , 2024 | 08:50 AM

అమరావతి: జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో సాగించిన చీకటి దందాలో మరో కొత్త కోణం.. పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి.. రివర్స్ టెండరింగ్ విధానానికి మంత్రి వర్గం ఆమోదం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.

అమరావతి: జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో సాగించిన చీకటి దందాలో మరో కొత్త కోణం.. పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి.. రివర్స్ టెండరింగ్ విధానానికి మంత్రి వర్గం ఆమోదం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేబినెట్ కళ్లుగప్పి తాడేపల్లి ప్యాలెస్ స్వంత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకుంటే.. దాన్ని మంత్రి వర్గంలో చర్చించి, ఆమోదం తీసుకుని అమల్లోకి తేవాలి. కానీ జగన్ ఆర్భాటంగా తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్‌కు కేబినెట్ ఆమోదం లేదని, ఇది చట్టబద్దమైంది కాదని న్యాయనిపుణులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పార్టీ మారనున్న మరో బీఆర్ఎస్ నేత..

చెవిరెడ్డికి పగ్గాలు.. పార్టీకి బాలినేని రాజీనామా?

కోడికత్తి కేసులో కీలక పరిణామం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 16 , 2024 | 09:21 AM