ప్రభుత్వం మారినా.. మారని అధికారులు..!

ABN, Publish Date - Jul 12 , 2024 | 07:56 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. కానీ గత వైసీపీ సర్కార్‌తో అంటకాగిన అధికారుల వైఖరిలో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికీ టీడీపీ కేడర్‌ను బెదిరిస్తూ దొడ్డిదారిన వైసీపీకి సహకిస్తూనే ఉన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. కానీ గత వైసీపీ సర్కార్‌తో అంటకాగిన అధికారుల వైఖరిలో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికీ టీడీపీ కేడర్‌ను బెదిరిస్తూ దొడ్డిదారిన వైసీపీకి సహకిస్తూనే ఉన్నారు. కర్నూలు ఫ్యాన్ పార్టీ అక్రమంగా నిర్మిస్తున్న ఆఫీసు విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ సౌధం పూర్తయ్యేలా మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారా? చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారా? దీనిపై ఆందోళన చేస్తున్న టీడీపీ క్యాడర్‌కు వైసీపీ నేతలు వార్నింగ్ ఇవ్వడంలోని ఆంతర్యమేమిటి? మున్సిపల్ అదికారుల అండతోనే ఫ్యాన్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారా? ఇంకా వైసీపీ మత్తులో మునిగి తేలుతున్న మున్సిపల్ అధికారులు ఎవరు?


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

ఏపీ నంబర్‌1

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 12 , 2024 | 07:56 AM