వాడిని పొడిచి **..

ABN, Publish Date - Oct 03 , 2024 | 09:36 PM

తెలంగాణ అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బుధవారం మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదే తరహా వ్యాఖ్యలు గత వైసీపీ ప్రభుత్వంలోని నేతలు... జనసేన పార్టీ పవన్ కల్యాణ్‌‌ లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బుధవారం మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదే తరహా వ్యాఖ్యలు గత వైసీపీ ప్రభుత్వంలోని నేతలు... జనసేన పార్టీ పవన్ కల్యాణ్‌‌ లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి జేఏసీ నాయకుడు బాలకోటయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో మంత్రి ఆర్కే రోజా, పోసాని కృష్ణ మురళి చేసిన దారుణ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఓపిక పట్టారన్నారు. అదే తమలాంటి వాళ్లమైతే.. ఫలితం మరో రకంగా ఉండేదని బాలకోటయ్య స్పష్టం చేశారు.

Updated at - Oct 03 , 2024 | 09:36 PM