విశాఖలో బాలయ్య కుమార్తె ప్రచారం..

ABN, Publish Date - Apr 26 , 2024 | 10:51 AM

విశాఖ: పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ భరత్ సతీమణి తేజస్విని దక్షిణ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. వన్ టౌన్ ప్రాంతంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు శ్రీభరత్ కృషి చేస్తారని ఆమె తెలిపారు.

విశాఖ: పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ భరత్ సతీమణి తేజస్విని దక్షిణ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. వన్ టౌన్ ప్రాంతంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు శ్రీభరత్ కృషి చేస్తారని ఆమె తెలిపారు. యువతకు ఉద్యోగకల్పణతోపాటు ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. దక్షిణ నియోజకవర్గం వన్ టౌన్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తేజస్విని వివరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడలేదు: కేసీఆర్

శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం

బిడ్డను జైల్లో పెట్టినా భయపడలేదు: కేసీఆర్

ఏపీలో మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన

చంద్రబాబు వరాల జల్లు...

అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Sports News and Chitrajyothy

Updated at - Apr 26 , 2024 | 10:51 AM