ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్‌లు..

ABN, Publish Date - May 14 , 2024 | 09:04 AM

అమరావతి: ఆంధ్రపదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బెట్టింగ్ బాబులు జోరు పెంచారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికలుగా బెట్టింగ్ ముఠాలు పెద్ద సంఖ్యలో ఫలితాలపై రూ. కోట్లలో పందాలు వేస్తున్నాయి.

అమరావతి: ఆంధ్రపదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బెట్టింగ్ బాబులు జోరు పెంచారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికలుగా బెట్టింగ్ ముఠాలు పెద్ద సంఖ్యలో ఫలితాలపై రూ. కోట్లలో పందాలు వేస్తున్నాయి. వైసీపీ విజయంపై ఎప్పుడూ ధీమాగా ఉండే కడప బెట్టింగ్ టీమ్ సయితం ఫాన్ పార్టీపై వెనకడుగువేయడం గమనించదగ్గ విషయం. సీఎం జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మెజారిటీ, కడప ఎంపీ అభ్యర్థులపై ఎక్కువగా బెట్టింగ్‌లు చేస్తున్నారు. పార్టీలో నేతలు గెలుపుకోసం సర్వ శక్తులు వడ్డినట్లే.. అదేస్థాయిలో బెట్టింగ్ టీమ్ స్పీడ్ పెంచాయి. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా పందాలు వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్..

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 14 , 2024 | 09:04 AM