పెనుకొండలో వైసీపీకి భారీ షాక్..

ABN, Publish Date - Apr 24 , 2024 | 10:36 AM

పెనుకొండ: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గోరంట్ల మండలం వైసీపీ మాజీ జడ్పీటీసీ ఇంద్ర కుమారుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలు పంచాయతీల నుంచి 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.

పెనుకొండ: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ (YCP)కి భారీ షాక్ (Big Shock) తగిలింది. గోరంట్ల మండలం వైసీపీ మాజీ జడ్పీటీసీ ఇంద్ర కుమారుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలు పంచాయతీల నుంచి 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ (TDP)లో చేరాయి. వారికి పెనుగొండ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత (Savita) కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని వారు టీడీపీలో చేరారని సవిత తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

మెదక్ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఉంటా: వెంకట్రామ్ రెడ్డి

డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు

జగన్‌కు మరో షాక్‌!

కడప జిల్లా కోర్టు గీత దాటింది!

Read Latest AP News and Telugu News

National News, Telangana News, Sports News

Updated at - Apr 24 , 2024 | 10:41 AM